Exclusive

Publication

Byline

రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే.. కోనసీమకు నరదిష్టి : పవన్ కల్యాణ్

భారతదేశం, నవంబర్ 26 -- కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం క... Read More


పీసీబీ రూల్స్ పాటించలేదని 305 పరిశ్రమలు మూసివేత.. కొత్తగా హెల్ప్‌లైన్, యాప్‌

భారతదేశం, నవంబర్ 26 -- కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు 305 పరిశ్రమలను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు(TGPCB) ఆదేశించింది. పర్యావరణ చట్టాల అమలును బలోపేతం చేయడం, రాష్ట్రవ్... Read More


హైదరాబాద్‌లో ఫేక్ ఐటీ కంపెనీ.. మోసపోయిన 400 మంది.. ఒక్కొక్కరి దగ్గర రూ.3 లక్షలు వసూలు!

భారతదేశం, నవంబర్ 26 -- మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ... Read More


ఒంగోలు ఎయిర్‌పోర్ట్‌కు డీపీఆర్ పనులు ప్రారంభం.. ఈ గ్రామాల్లో భూ సర్వే

భారతదేశం, నవంబర్ 26 -- ఒంగోలు విమానాశ్రయం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం అవుతోంది. కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ బృందం, ఒంగోలు-కొత్తపట్నం రహదారిలోని అల్లూరు, ఆలూరు గ్రామాలలో భ... Read More


మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో 41 మంది లొంగుబాటు!

భారతదేశం, నవంబర్ 26 -- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. బుధవారం బీజాపూర్ జిల్లాలో 41 మంది నక్సలైట్ల... Read More


ప్రపంచంలోనే తొలి అటానమస్ యాంటీ-డ్రోన్‌ గస్తీ వాహనం ఇంద్రజాల్‌ రేంజర్‌!

భారతదేశం, నవంబర్ 26 -- హైదరాబాద్‌ రాయదుర్గం టీ హబ్‌లో ప్రపంచంలో తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఇంద్రజాల్ రేంజర్‌ను ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ము... Read More


బాబోయ్ సంక్రాంతి.. టికెట్ ధరలతో ప్రైవేట్ బస్సుల బాదుడే బాదుడు!

భారతదేశం, నవంబర్ 26 -- సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు ... Read More


శబరిమల అయ్యప్ప దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు.. స్పాట్ బుకింగ్స్ పెంచాలని నిర్ణయం!

భారతదేశం, నవంబర్ 25 -- శబరిమల మండల-మకరవిళక్కు సందర్భంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణలో చర్యలలో భాగంగ... Read More


నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు.. సెన్యార్ తుపాను ఏపీలో తీరం దాటుతుందా?

భారతదేశం, నవంబర్ 25 -- బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, రాయలసీమ ప్రాంతాలలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలక్కా జలసంధి, దా... Read More


నవంబర్ 26న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం!

భారతదేశం, నవంబర్ 25 -- భాగ్యనగరవాసులకు వాటర్ బోర్డు అధికారులు అలర్ట్ ఇచ్చారు. విద్యుత్ మరమ్మతుల పనుల కారణంగా కృష్ణా జిల్లాల పంపింగ్‌ను ఆరు గంటలు నిలిపివేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ నెల 26వ... Read More