Exclusive

Publication

Byline

దసరా టైమ్‌లో తెలంగాణకు గుడ్‌న్యూస్.. రాష్ట్రానికి 4 కేంద్రీయ విద్యాలయాలు!

భారతదేశం, అక్టోబర్ 1 -- ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలి... Read More


విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

భారతదేశం, అక్టోబర్ 1 -- విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే భూ సేకరణ విషయంలో మాత్రం కొంత వివాదం నడుస్తోంది. భూసేకరణ... Read More


కాళేశ్వరంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు!

భారతదేశం, అక్టోబర్ 1 -- కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజైన్లు, డ్రాయింగ్‌ల పునరుద్ధరణ కోసం తె... Read More


వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు

భారతదేశం, అక్టోబర్ 1 -- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార... Read More


మళ్లీ సమ్మెకు ప్రైవేట్ కళాశాలలు.. ఈ నెల 12వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్!

భారతదేశం, అక్టోబర్ 1 -- తెలంగాణలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ఈరోజు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు అత్యవసరం... Read More


తెలంగాణలో మహిళలపై పెరిగిన నేరాలు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంచలన విషయాలు!

భారతదేశం, అక్టోబర్ 1 -- నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2023 తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. 2022లో 22,065 కేసులతో పోలిస్తే 2023లో రాష్ట్రంలో 23,679 కేసులు నమోద... Read More


రాజమహేంద్రవరం నుండి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

భారతదేశం, అక్టోబర్ 1 -- రాజమహేంద్రవరం నుండి తిరుపతికి కనెక్ట్ అయ్యే.. కొత్త విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇది ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులకు ప్రయాణ అవకాశాలను ... Read More


మెగా డీఎస్సీ కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ.. తుది జాబితాలో అభ్యంతరాలకు లాస్ట్ డేట్ ఇదే!

భారతదేశం, సెప్టెంబర్ 30 -- మెగా డీఎస్సీలో ఎంపికయిన ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10 వరకు శిక్షణ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి పోస్టింగ్‌లు ఇచ్చేం... Read More


హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

భారతదేశం, సెప్టెంబర్ 30 -- హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నాలుగు సంవత్సరాలుగా ఆర్టీసీ ఎండీగీ బాధ్యతలు నిర్వహించారు సజ్జనార్. ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులను తీసుకొచ్చా... Read More


రైతులకు అలర్ట్.. ఈ క్రాప్ బుకింగ్‌‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.. చేయకుంటే మీకే లాస్!

భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఈ క్రాప్ బుకింగ్‌ కోసం రైతులకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. వెంటనే రైతులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాల కో... Read More